Voter Slip: తెలంగాణ లోక్సభతో పాటు ఏపీ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. చాలామంది ఓటలు స్లిప్ కోసం చూస్తుంటారు. ఓటరు స్లిప్ లేకుంటే ఓటేయలేమని భావిస్తుంటారు. ఓటరు స్లిప్ మీకు అందకపోయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
Loksabha Elections 2024: దేశంలో నాలుగో దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. మే 13న మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశ ఎన్నికల్లో దిగ్గజ నేతలు బరిలో ఉండటం విశేషం.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
MPs Salaries: మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తోంది. అన్ని పార్టీలు ఎంపీల ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి పొందే శాలరీలు, సదుపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ankita Basappa Full Marks 625 Out of 625: నేటి కాలం విద్యార్థులు పరీక్షా ఫలితాల్లో రికార్డులు నెలకొల్పుతున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పూర్తి స్థాయి మార్కుల్లో ఒక మార్కు తక్కువ సాధించగా.. తాజాగా కర్ణాటకలో ఓ విద్యార్థిని పూర్తిస్థాయి మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.
Padma Awards Benefits: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి. దేశంలో తిరిగే రైలు, విమాన ప్రయాణాలు ఉచితమా.. ? వివరాల్లోకి వెళితే..
Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Madhya pradesh news: ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా ఇద్దరు భార్యలున్న వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోన్న లోక్సభ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ సభలో ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో ఆసక్తి నెలికొంది. అందులో హైదరాబాద్ సహా ఏయే నియోజవకర్గాలు ఉన్నాయంటే..
Loksabha elections 2024: భోపాల్లోని బెరాసియాలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ బాలుడు ఓటు వేశాడు. పోలింగ్ బూత్ లోకి తన తండ్రి బీజేపీ నేత అయిన వినయ్ మెహర్ తో కలిసి వెళ్లి ఓటు వేశాడు. అంతే కాకుండా దీన్ని తన మొబైల్ ఫోన్ లో కూడా రికార్డు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.
Smell of Cooking Food: చాలా మంది ఏదైన ఫుడ్ చేయగానే స్మెల్ బాగా వస్తుందా అని ముక్కుతో స్మెల్ చూస్తుంటారు. కానీ ఇది కూడా మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని కూడా ఇటీవల పరిశోధనల్లో తెలింది. దీనిపై తాజాగా, ఎన్వోఏఏ కీలక విషయాలు వెల్లడించింది.
Pediatric Strokes: మనలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అపురూపంగా పెంచుకుంటారు. వారికి ఏమాత్రం కష్టంలేకుండా ప్రతీదీవారి వద్దకు తీసుకొస్తుంటారు. దీని వల్ల భవిష్యత్తులు అనేక సమస్యలు వస్తాయని తాజా పరిశోధనల్లో తెలింది.
Chhattisgarh news: యువకుడు ఆలయనికి వెళ్లి మంత్రాలు చదువుతూ రోజంతా గడిపాడు. ఈ క్రమంలో అతను నాలుకను కత్తిరించుకోవడం వల్ల తీవ్ర రక్త స్రావానికి గురయ్యాడు. అక్కడున్న కొందరు అతడిని గమనించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
India Weather Updates: భగభగమండే ఎండల్నించి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా సేద తీరనున్నాయి. ఎండలు, వడగాల్పుల నుంచి ఉపశమనం లభించనుంది. దేశంలోని ఈ రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
వృద్దాప్యంలో సంరక్షణకై ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి కొన్ని పథకాలు నిర్వహిస్తోంది. పెన్షన్ పధకంలో పెట్టుబడితో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉన్న పెన్షన్ పధకాల గురించి తెలుసుకుందాం..
Air India Employees Sick Leave: అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా విమానయాన సిబ్బంది సెలవు పెట్టారు. మూకుమ్మడిగా అనారోగ్యం కారణంతో ఎయిర్ ఇండియా ఉద్యోగులు సెలవుపై వెళ్లడం కలకలం రేపింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో విమాన సేవలన్నింటిని ఎయిర్ ఇండియా నిలిపివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.