Farmers Protest: న్యాయమైన తమ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడిక్కడ బారికెట్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీయకుండా చర్యలు చేపట్టారు.
IDBI Bank Recruitment 2024: మీరు డిగ్రీ పూర్తిచేసి బ్యాంకు ఉద్యోగం సాధించడానికి ఎదురు చూస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 500 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేసి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం ఇతర వివరాలు తెలుసుకుందాం.
MEA Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది యువత చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికకైతే చాలామంది ఉద్యోగం రావాలని ఇష్టపడతానారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగం వచ్చే గొప్ప అవకాశం లభించనుంది.
Farmers Chalo Delhi: దేశంలో సంచలనం రేపిన వ్యవసాయ చట్టాలపై మరోసారి ఉద్యమం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకూ రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ఇవాళ తలపెట్టిన రైతుల మహా ర్యాలీ కొనసాగనుంది.
PM Selfie Points at Ration Shops: ప్రధాని మోదీ సెల్ఫీ పాయింట్లపై తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా తాజాగా ఓ ముఖ్యమంత్రి అవి అవసరం లేదని చెప్పారు. దీనివలన చాలా ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అలా ఫొటోలు వాడడం సరికాదని చెప్పారు.
RRB Technician 2024 Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 9 వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు, ఫీజు తదితర వివరాలు ఇలా..
RN Ravi Refused To Speech: తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. ప్రసంగం చేయకుండానే వెళ్లడంతో తీవ్ర వివాదాస్పదమైంది.
IIT Mandi: ఐఐటీ పరిశోధకులు మానవ శరీరంలోని హీట్ ను ఉపయోగించి, మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయోచ్చని కనుగొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా మంది యువత.. మొబైల్ ఫోన్ లను ఉపయోస్తుంటారు. కొందరు పవర్ బ్యాంక్ లను కూడా వాడుతుంటారు.
JEE Main 2024 Results: దేశవ్యాప్తంగా ప్రముఖ ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు మరి కాస్సేపట్లో విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోవచ్చు.
Bharat Ratna - Ex Prime Ministers of Bharat: భారత రత్న మన దేశపు అత్యున్నత పౌర పురస్కారం. వివిధ రంగాల్లో దేశానికీ చేసిన సేవలకు గాను కేంద్రం గుర్తించి ఇచ్చే అత్యంత అరుదైన గౌరవం. తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ మాజీ ప్రధాన మంత్రులైన పీవీ నరసింహారావుతో పాటు రైతు నేత చౌదరి చరణ్ సింగ్లను భారతరత్నతో గౌరవించింది. వీరిద్దరితో ఇప్పటి వరకు భారతరత్న పొందిన మాజీ ప్రధానులు 9 మందికి చేరారు. 1954లో ప్రారంభమైన ఈ అవార్డులు ఇప్పటి వరకు 53 మందికి ప్రధానం చేశారు. ఇంతకీ ఏ మాజీ ప్రైమ్ మినిస్టర్కు ఎపుడు ఈ అత్యున్నత అవార్డుతో గౌరవించారో మీరు ఓ లుక్కేయండి..
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
SSC Recruitment 2024: మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఇది బంగారు అవకాశం. SSC 5 వేలకు పైగా ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనికి కేవలం పదిపాసైతే చాలు. పోస్టుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Toll Collection New System: జాతీయ రహదారులు వినియోగించుకున్నందుకు చెల్లించే రుసుమును టోల్ చార్జీ అంటారు. ఈ టోల్ చార్జీ విధానంలో రోజురోజుకు కొత్త మార్పులు వస్తున్నాయి. తాజాగా అమల్లో ఉన్న ఫాస్టాగ్ విధానంలో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగకుండానే టోల్ చార్జీ చెల్లించే విధానానికి కేంద్రం రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఆ విధానం తెలుసుకోండి.
7th Pay commission: కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్కు సంబంధించి చాలా శుభవార్తలు వస్తున్నాయి. వాటి ధరలో నిరంతరంగా 4% పెరుగుదల. ఇప్పుడు మళ్లీ ఉద్యోగులకు రెండు శుభవార్తలు కూడా అందనున్నాయి. అవేంటో తెలుసుకుందాం
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Divine Eyes Of Ram Lalla: అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఆ కళ్లు తేజోమయంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
Blue Aadhar Card: ఒకవేళ మీరు అందరికీ ఒకేలాంటి ఆధార్ కార్డు ఉంటుంది అనుకుంటున్నారా? ఇండియన్ జెండా రంగుల ఆధారంగా తయారు చేసిన ఆధార్ కార్డు అందరికీ ఒకేవిధంగా ఉంటుంది అనుకోకండి. ఎందుకంటే ఈరోజు మనం ఓ కొత్త రకం ఆధార్ కార్డు గురించి చెప్పుకోబోతున్నాం
DOT Alert: మొబైల్ వినియోగదారులకు ముఖ్య గమనిక. డిజిటల్ ఫ్రాడ్ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా 1.4 లక్షల మొబైల్ నెంబర్లను ఒక్కసారిగా బ్లాక్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Registration : నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ neet.ntaonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.