Southwest Monsoon: వేసవి తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్న పరిస్థితి. అప్పుడే మే నెలలో సగం రోజులైపోవస్తున్నాయి. ఇక నైరుతి రుతు పవనాల రాకపై అంచనాలు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో విడత ముగిసింది. మొత్తం 96 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సరాసరిన 67.70 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు మినహా నాలుగో విడత ఎన్నికలు సజావుగా సాగాయి.
Bihar election campaign: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఇంటియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా పాక్ అంటే భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రచారంలో ప్రశ్నించారు.
Rahul Gandhi Marriage Statement Goes Viral: దేశంలోనే అతిపెద్ద బ్రహ్మచారి అయిన రాహుల్ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకోక తప్పదని.. తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
AP TS Poll Percentage: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులతో జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 6 నియోజకవర్గాల్లో పోలింగ్ ముసిగింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కలుగుతోంది. పూర్తి వివరాలు పరిశీలిద్దాం.
PM Modi In Patna Gurudwara: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాట్నాలోని గురుద్వారాను దర్శించుకున్నారు. అక్కడ సిక్కులు ధరించే తలపాగ వేసుకున్నారు. అంతేకాకుండా.. భక్తులకు స్వయంగా లంగర్ భోజనం వడ్డించారు.
Plea Against Arrest during Oddhours: ఇటీవల తనను అరెస్టు చేసి రాత్రంతా ప్రశ్నల వర్షం కురిపించారని 64 ఏళ్ల వ్యాపారవేత్త రామ్ ఇస్రానీ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీమ్ కోర్టు కేంద్ర ఏజీన్సీ సంస్థలు అరెస్టు చేయడంపై స్పందించింది.
Cbse 12Th Result 2024 Link Check Online: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి.
AP & TS Polling: ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వేసవికాలం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల్నించే భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు గంటల్లోనే 10 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
4th Phase Lok Sabha Polls 2024: 4వ విడత ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ ఎంపీ అభ్యర్ధుల పోటీ చేస్తోన్న సీట్లపై ఆసక్తి నెలకొంది.
How to Caste Your Vote: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళే జరగనున్నాయి. ఐదేళ్లకోసారి పాలకుల్ని ఎన్నుకునే అవకాశమిది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
Vote For AAP I Wont Have Go Back To Jail Says Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలకు ఎంతో మేలు చేయడం తాను చేసిన తప్పా అని ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అత్యధిక స్థానాల్లో ఆప్ను గెలిపిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు.
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
chhattisgarh News: దుర్గ్ జిల్లాలోని వైశాలి నగర్ నుంచి వైశాలీ నగర్ నుంచి రికేష్ సేన్ బీజేపీ నుంచి గెలుపోందారు. అయితే.. ఆయన నియోజక వర్గంలో ఎక్కువ మంది యువత విచ్చలవిడిగా ఓయో రూమ్ లకు వెళ్తున్నట్లు ఆయనకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన వైశాలీ నగరంలోని ఓయో రూమ్స్ లను క్లోజ్ చేయించారు.
West bengal news: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సి.వి. ఆనంద పై కు సంబంధించిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను సాధారణ పౌరులకు చూపించారని మండిపడ్డారు.
AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో వాతావరణం మారుతోంది. భగభగమండే ఎండల్నించి వాతావరణం మరోసారి కాస్త చల్లబడే సూచనలు కన్పిస్తున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంపై వివరాలు ఇలా ఉన్నాయి.
Uttar pradesh: లేడీ డాక్టర్ మరో ఇద్దరితో కలిసి హోటల్ లో రాసలీలల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో భర్త అప్పటికే ఆమెను సీక్రెట్ గా ఫాలో అయ్యాడు. హోటల్ సిబ్బందితో కలిసి మరో లాక్ తో వారు తీసుకున్న గదిలోకి వచ్చిచూశారు. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Election employees diet: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. పోలింగ్ సిబ్బంది కూడా ఈవీఎంలతో తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లకు సాయంత్రం వరకు చేరుకోవాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.