ONGC Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్న్యూస్. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amit Shah Escaped Major Accident In Begusarai Poll Meeting: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది.
Lakhimpur Horror:ఉత్తరప్రదేశ్ లో లఖీంపూర్ ఖేరీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తనను ప్రేమించాలని,అమ్మాయిని వేధించాడు. అంతేకాకుండా.. ఆమెను మూడు రోజుల పాటు కిడ్నాప్ చేసి గదిలో బంధించాడు. చివరకు యువతి అతగాడి నుంచి తప్పించుకోని బైటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Reservations Issue: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోగా రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారి చర్చనీయాంశమవుతోంది. బీజేపీను ఇరుకున పెట్టే విధంగా కొన్ని అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Inheritance Tax: ఇన్కంటాక్స్ విషయంలో ఇండియాలో ఉన్న చట్టాలు నిజంగా ట్యాక్స్ పేయర్లకు ఫ్రెండ్లీ అనే చెప్పాలి. ఆదాయంపైనే కాకుండా వారసత్వంగా వచ్చే ఆస్థులపై కూడా ట్యాక్స్ విధించే దేశాలున్నాయి. అదే వారసత్వ ట్యాక్స్ లేదా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఇండియాలో ఉందా లేదా..
Asaduddin Owaisi Strong Counter To Narendra Modi On Muslim Population: సంతానోత్పత్తిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముస్లింలే అత్యధికంగా కండోమ్లు వాడుతున్నారని తెలిపారు.
Russian women Harasssed:రష్యాదేశానికి చెందిన ఒక యువతి మన దేశానికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె తనపనులను చేసుకుని తిరిగి రష్యా వెళ్లిపోవడానికి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వెళ్లింది. అప్పుడు ఆమెకు ఊహించని ఘటన ఎదురైంది. దీనిపై ఆమె ఎక్స్ వేదికగ తన అనుభవాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Mohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఓ సంచలన ప్రకటన చేసింది.
Arvinder Singh Lovely Resign Delhi Congress: లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలో కీలక నాయకుడు రాజీనామా చేయడంతో కలకలం రేపింది.
UP Topper Prachi Nigam:ఉత్తర్ ప్రదేశ్ టెన్త్ స్టేట్ టాపర్ ప్రాచీ నిగమ్ కు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై ఆమె తాజగా, చాణక్యుడి స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రాచీ నిగమ్ మరోసారి వార్తలలో నిలిచారు.
Nose ring in lungs: ఒక మహిళ పొరపాటున ముక్కుపుడుక పిన్ ను గట్టిగా పీల్చుకుంది. అది ముక్కు నుంచి ఆమె ఊపిరితిత్తులోకి వెళ్లిపోయింది. దీంతో కొన్నినెలలుగా ఆమె శ్వాసతీసుకొవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో చోటుచేసుకుంది.
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ లోపల ఆమె ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Banks Holidays: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఎండలో బైటకు అస్సలు వెళ్లడానికి ధైర్యం చేయడంలేదు. ఇక కొందరు బ్యాంకు లావాదేవీలకు సైతం వెళ్లడానికి ఆసక్తి చూపించడంలేదు. ఆన్ లైన్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.
Jai Shree Ram: ఫార్మసీ విద్యార్థులు తమ ఎగ్జామ్ లలో జైశ్రీరామ్ నినాదాలు, క్రికెటర్ల పేర్లతో నింపేశారు. వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం యూనీవర్సీటీ అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
CRPF DIG Women Harassment:సీఆర్పీఎఫ్కు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ర్యాంక్ అధికారి మహిళ సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. సదరు అధికారి ముంబయిలో విధులు నిర్వహిస్తున్న సమాచారం. ఘటనపై 15 రోజులలోగా వివరణ ఇవ్వాలంటూ పారామిలటరీ దళం ఉన్నతాధకారులు నోటీసులు జారీచేశారు.
NOTA: 2024 18వ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళలో సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు ఏం చేయాలన్న దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Supreme Court: ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈవీఎం ట్యాంపరింగ్, వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు అంశాపై దాఖలైన పిటీషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.
Second Phase Lok Sabha Elections Completed Peaceful: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సినీ తారలు, పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? లేదా ఇప్పుడు ఉన్నదానికే యాడ్ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి AIPCI Index డేటా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.