Narendra Modi: దక్షిణ కాశీలో ప్రధాని మోదీ.. వేములవాడ ఆలయంలో ఏం చేశారో చూశారా?

Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్‌ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.

1 /7

Narendra Modi Vemulawada: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శన.

2 /7

Narendra Modi Vemulawada: ఆలయంలో మొదట ప్రధాని మోదీ కోడె మొక్కులు చెల్లించారు.

3 /7

Narendra Modi Vemulawada: ఆలయంలో చిన్నారిని లాలిస్తున్న ప్రధాని మోదీ

4 /7

Narendra Modi Vemulawada: అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు.  

5 /7

Narendra Modi Vemulawada: ఆలయ అర్చకులు ప్రధాని మోదీకి వేదాశీర్వచనం అందించారు.

6 /7

Narendra Modi Vemulawada: ప్రధాని సందర్శన సందర్భంగా వేములవాడలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.  

7 /7

Narendra Modi Vemulawada: ఆలయ సందర్శన అనంతరం కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రధాని.