Who Will Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించనుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. కూటమికి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవుతుందన్నారు.
AP Poll Percentage 2024: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్ను ప్రకటించింది. రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుని 81.76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తేల్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Repolling: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు జరగడంతో రీ పోలింగ్ డిమాండ్ విన్పిస్తోంది. మరి ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.
Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు. ఈవీడియో వైరల్ గా మారింది
AP & TS Polling: ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వేసవికాలం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల్నించే భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు గంటల్లోనే 10 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Loksabha polls 2024: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటింగ్ అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఆయన అన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
YS Vijayamma: ఎన్నికల వేళ జగన్ కు ఆయన తల్లి విజయమ్మ బిగ్ షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి తన నమస్కారాలు అంటూ పలకరించారు. కడపలో ఎంపీగా బరిలో నిలబడిన తన బిడ్డ వైఎస్ షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించాలని అమెరికా నుంచి వీడియో రిలీజ్ చేశారు.
Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Ap assembly Elections 2024: స్ట్రీట్ ఫుడ్ ఫెమ్ కుమారీ ఆంటీ ఒక్కసారిగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరిని షాకింగ్ కు గురిచేశారు. పదిహేనేళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దొరక్కపోవడం వల్లనే పక్కరాష్ట్రాలకు వెళ్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు.
AP Assembly Elections 2024: ఎన్నికలవేళ వైఎస్ షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కడప కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఏపీలోని రాజకీయనేతలకు సూచించింది. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిన్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.
Land titling Act: ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజల పాలిట యమపాశం అంటూ ప్రతిపక్షాలు ఏపీలోని వైసీపీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మేలు చేసేదే అంటూ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి ? ఇది ప్రజలకు ప్రయోజనమా.. ? లేదా అనేది చూద్దాం..
AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.