BJP navneet Kaur: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే విధంగా షాద్ నగర్ లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Lok Sabhas Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోన్న లోక్సభ స్థానాలు నాలుగంటే నాలుగే ఉన్నాయి. ఈ లోక్ సభలో ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో ఆసక్తి నెలికొంది. అందులో హైదరాబాద్ సహా ఏయే నియోజవకర్గాలు ఉన్నాయంటే..
Weather Report: నిన్న మొన్నటి వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు మొన్నటి వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. కానీ మొన్నటి నుంచి తెలంగాణలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాన వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
Martyr Srikantha Chary: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారీ తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ ఘటనతో బీఆర్ఎస్ కు షాక్ గా మారిందని చెప్పుకోవచ్చు.
KT Rama Rao Says KCR Will Again Chief Minister: లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపిస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మోదీ, రాహుల్తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు.
Muslim Reservations: దేశంలో నాలుగో విడత ఎన్నికలకు మరో మూడ్రోజులే మిగిలింది. వివాదాస్పద అంశాలే ప్రాతిపదికగా ప్రచారం సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
MP Navneet Kaur Rana: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హైదరబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారాయి.
KT Rama Rao Public Request On Power Cut: తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ కోతలు సాధారణమని.. ప్రజలంతా చార్జింగ్ బల్బులు, కొవ్వొత్తులు, టార్చ్లైట్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వమని చురకలు అంటించారు.
Revanth Reddy Daughter Naimisha Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కు రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి మానవత్వం చాటుకున్నారు. క్రికెట్ మ్యాచ్కు అనాథ పిల్లలను తీసుకెళ్లారు.
Wine Shops 2 Days Close In Telangana: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. మద్యం దుకాణాలతోపాటు బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్ పఠాన్చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.