TS weather: రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన జనాలు కాస్త వర్షంతో ఇబ్బందులుపడుతున్నారు. ఒకవైపు ఎన్నికల హాడావిడీ మరోకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే అలర్ట్ ను జారీ చేసింది.
Loksabha elections 2024: ఎన్నికల వేళ హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబాబు గెలవాలని తన నాలుకను కోసుకున్నాడు.
TS Loksabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారనే వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha elections 2024: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ప్రచార పర్వం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు నోటిఫికేన్ ను విడుల చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణాలలో నాలుగో విడతలో ఎన్నికలు మే 13 న జరుగనున్నాయి.
BJP Madhavi Latha: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి ఎన్నికలలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన, ఎక్కడైన మజ్లీస్ కు సపోర్ట్ చేసినట్లు తమకు తెలిసిన బాగుండదంటూ హెచ్చరించారు.
Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Chiranjeevi Supports Konda Vishweshwar Reddy: తెలంగాణలో తన బంధువును ఎంపీగా గెలిపించమని చిరంజీవి పిలుపు.. : తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా లోక్సభకు సార్వత్రిక ఎన్నికలు క్రతువు జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ సోమవారం (13-5-2024) నాల్గో విడతలో తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన బంధువును గెలిపించమని చిరంజీవి పిలుపు నిచ్చారు.
TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు కొందరు తమ విధులకు హజరు అయ్యేటప్పుడు, జీన్స్, ప్యాంట్ లు, టీషర్ట్ లు వేసుకుంటున్నారు. ఆర్టీసీలోని డ్రైవర్, కండక్టర్ లతో పాటు సిబ్బంది అంతా ఒక మీదట ఫార్మల్ లోనే విధులకు రావాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేస్తారా.. రాష్ట్ర మంత్రి వర్గం లో చేరుతారా అన్న దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జీ తెలుగు సీఈవో కమ్ ఛీఫ్ ఎడిటర్ భరత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ఊరటనిచ్చాయి. ఇదే పరిస్థితి తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్నగర్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana Weather Update: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.