KCR Bus Yatra: కేసీఆర్‌ యాత్రలో దొంగల బెడద.. బంగారం, నగదు మాయం

KCR Bus Yatra Theft Gold Chain And Cash: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటనలో జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో జేబుదొంగలు చేతివాటం చూయిస్తున్నారు. కేసీఆర్‌ పఠాన్‌చెరు పర్యటనలో బంగారు గొలుసు, నగదు మాయమైంది. పోలీసులు సక్రమంగా బందోబస్తు నిర్వహించడం లేదని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • May 9, 2024, 12:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News