Telangana Lok Sabha election 2024 Phase 4 Voting Live: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయగా.. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించనున్నారు. 3.32 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Himanshu Rao First Vote In Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Bhadradri Kothagudem: ఎన్నికల వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
TS Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Loksabha elections 2024: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. కొందరు ఓటర్లను ఫెస్ రికగ్నిషన్ చేయకుండానే ఓటువేయడానికి పంపిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన పోలింగ్ బూత్ కు స్వయంగా వెళ్లారు.
Hyderabad Lok Sabha Election 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ విడతలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తను పోటీ చేస్తోన్న పార్లమెంట్ సీటులో బురఖాలను తనిఖీ చేస్తూ సంచలనం రేపింది.
Telangana lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినీ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తారు.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్సభకు సంబంధించి 543 లోక్సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు నాల్గో విడతలో భాగంగా 9 రాష్ట్రాలు.. 1 కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి 96 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఏయే లోక్సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.