Hyderabad: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ మీద ఫైర్ అయ్యారు. తమ నాయకుడు మోదీ మెడిటేషన్ చేసిన కూడా రచ్చ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Boyfriend Rejected Marriage Young Woman: కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారాలు నడిపి తీరా పెళ్లి చేసుకోమంటే తోక ముడవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్లోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. ప్రియుడు అఖిల్ సాయిగౌడ్పై కేసు నమోదైంది.
Pastor Brutally Attack On Woman Shepherd: హైదరాబాద్ శివారు గుర్రంగూడలో మేకలు మేపుతున్న మహిళపై ఓ చర్చ్ పాస్టర్ దారుణంగా దాడికి పాల్పడ్డారు. చీపురు పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Police Harassed Girl: ట్రైన్ తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తుంది. ఇంతలో రాత్రిపూట యూనిఫామ్ వేసుకున్న ఒక హోమ్ గార్డు ట్రైన్ లోకి కోచ్ లోకి వచ్చాడు. అంతటితో ఆగకుండా నిద్రిస్తున్న యువతి దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు వేశాడు. దీంతో ఆమె ఉలిక్కి పడిలేచింది.
Gang War In Uppal: హైదరాబాద్లోని ఉప్పల్లో అల్లరిమూకలు హల్చల్ చేశాయి. క్రికెట్ ఆడే సమయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా స్థానికులపై అల్లరిమూక రెచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈగ సంతోష్ ముదిరాజ్పై స్థానిక రౌడీ లఖాన్ మోడల్ దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఐదు మంది గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hyderabad: తెలంగాణ ప్రజాభవన్ మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఆగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఒక్కసారిగా హైదరాబాద్ లో హైటెన్షన్ గా మారింది.
Vijayawada Accident: హైదరాబాద్- విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం సంభవించింది. అదుపు తప్పిన కారు లారీని ఢీకొట్టింది. డివైడర్పైకి ఎక్కి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందినవారు.
No More Common Capital To Telugu States: రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఇక ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ మధ్య బంధం తెగనుంది. రాజధాని లేకపోవడంతో ఉమ్మడి రాజధానిగా ఏపీకి చేశారు.
Balakrishna Meets Revanth Reddy: ఆంధ్రప్రదేశ్కు చెందిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించుకున్నారు.
Madeenaguda: శేరిలింగంపల్లి గ్రామంలోని మదీనాగూడాలో పోచమ్మ తల్లి ఆలయం ఉంది. ఇది స్వయంభూగా వెలసిందని చెబుతుంటారు. ఇటీవల మూడు రోజుల నుంచి అమ్మవారు పాలుతాగుతున్న విషయంను పూజారీ గమనించాడు. ఈ రోజు శుక్రవారం ఆలయ సిబ్బందికి చెప్పారు.
Hyderabad: ఒక మహిళ బురదలో కూర్చుని లేవనంటూ భీష్మించుకుని కూర్చుంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటానంటూ, హమీ ఇస్తే తప్ప లేవనంటూ మోండికేసింది. ఈ ఘటన నాగోల్ లో చోటు చేసుకుంది. దీనిపై ఏకంగా ఉన్నతాధికారులు దిగి వచ్చి మహిళతో మాట్లాడారు.
Hyderabad: వాకర్స్ నడిచే మార్గంలో ఉదయాన్నే ఇద్దరు బీర్ బాటిళ్లు తీసుకుని తాగుకుంటూ నిలబడ్డారు. అక్కడున్న వారు ఇది వాకర్స్ నడిచే ప్లేస్ అని మరోచోటికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు మద్యం మత్తులో బూతులు తిట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Women Protest In Flood Water On Road Hyderabad: ప్రజాగ్రహానికి ప్రభుత్వాలు కుప్పకూలిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. మరి అంతటి కోపాన్ని ప్రజలు తట్టుకోలేవు. ఇప్పటి అలాంటి కోపమే ఓ మహిళకు వచ్చింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమె బురద రోడ్డులో నిరసనకు దిగారు.
Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.
Himanshu Rao Surprise To Former CM KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన మనవడు సర్ప్రైజ్ ఇచ్చాడు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్ష్ రావు అకస్మాత్తుగా స్వదేశం వచ్చాడు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్కు తెలియకుండా ఆయన బస్సులోకి వెళ్లాడు. బస్సు యాత్రలో కేసీఆర్ బిజీగా ఉన్న సమయంలో హిమాన్షు వెళ్లి కలిశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Hyderabad news: మైనర్ బాలిక ఇంట్లో గొడవలు పడి రోడ్డుమీద ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఆమెను ఒక యువకుడు గమనించాడు. మాయమాటలు చెప్పి, ఎందుకు బాధపడుతుందో ఆరా తీశాడు.
After Elections Madhavi Latha Where She Is And What Doing: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారని అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ఆమె ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.