6th Phase Election Notification: దేశ వ్యాప్తంగా 5 దశల ఎన్నికలకు నోటిఫికేషన్ ముగిసింది. 2 దశల్లో పోలింగ్ పూర్తైయింది. తాజాగా 6వ దశలో భాగంగా 57 లోక్సభ సీట్లకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Delhi Metro Rail Gun Shot Dead: మెట్రో రైలులో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
JP Nadda Wifes Car Stolen: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి చెందిన కారు చోరీకి గురైంది. ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో ఈనెల 19న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
kicking Muslim Men: పవిత్రమైన శుక్రవారం రోజు భక్తిపూర్వకంగా నమాజ్ చేస్తుండగా పోలీస్ అధికారి అమానుషంగా వ్యవహరించాడు. ప్రార్థన చేస్తున్న ముస్లింలను వెనుక నుంచి తన్నాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
Maoist Links Case: ప్రొఫెసర్ సాయిబాబాకు బాంబె కోర్టు భారీ ఊరట కల్గించింది. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఎన్ఐఏ పోలీసులు ఆయనపై అభియోగాలు మోపి కేసులు నమోదు చేశారు. 2017లో, గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు ప్రొఫెసర్ సాయిబాబా తో పాటు మరికొందరు మావోయిస్టులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
MPs-MLAs Bribery Cases: లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని శాసనసభ్యులు కూడా తప్పించుకోలేరని, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
Couple Died: అభిషేక్, అంజలి సరదాగా ఎంజాయ్ చేయడానికి జూకు వెళ్లారు. వీరికి గతేడాది నవంబర్ 30 న పెళ్లిజరిగింది. ఎక్కడికెళ్లిన కూడా ఇద్దరు కలిసే ఉండేవారు. కానీ సోమవారం వీరు ఢిల్లీలోని జూకు వెళ్లినప్పుడు మాత్రం అనుకొని ఘటన జరిగింది.
Delhi: ఢిల్లీ రైతుల నిరసనల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫ్రైడ్ ను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతులు పిలుపు నిచ్చారు. అదే విధంగా హోంమంత్రి అమిత్ షా, హర్యానా సీఎం మనోహరల్ లాల్ ఖట్టర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Delhi: చలో ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో అక్కడున్న వారంతా ఆత్మహుతికి పాల్పడిన రైతును ఆస్పత్రికి తరించారు.ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తీవ్ర దుమారం చెలరేగింది.
Delhi: రైతులు మరోసారి ఢిల్లీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల నుంచి జేసీబీలు, పెద్ద లారీలు,టిప్పర్ లలో పంజాబ్, హర్యానా బార్డర్ శంభు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Delhi: సముద్రంలో అల్ల కల్లోలం ఎప్పుడు ఏర్పాడుతుందో ఎవరు చెప్పలేరు. అప్పటిక ప్రశాంతంగా ఉన్న సముద్రం.. ఒక్కసారిగా తన భయంకర అలలతో విరుచుకుపడుతుంది. బలంగా ఎగిసిపడుతూ.. ఒడ్డువైపుకు దూసుకు వచ్చి మనుషులను, ఇళ్లను అమాంతం తనతో పాటు సముద్రంలోకి లాక్కెళ్తుంది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రైతులు భారీగా నిరసలు చేపట్టారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీలో చేరుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు బారికెడ్లు, సిమెంట్ దిమ్మెలు, బాష్పవాయువులతో రైతుల్ని ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.
Delhi: మూడ్ ఆఫ్ నేషన్ పేరిట చేసిన సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. ఇండియా టుడే తాజా సర్వేలో.. 48.6 శాతం రేటింగ్తో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్తో నాలుగో స్థానంలో ఉన్నారు.
Delhi: ఢిల్లీలోని జఖీరా ఫ్లైఓవర్ సమీపంలో శనివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. దీంతో గూడ్స్ రైలు డబ్బాలన్ని ఒకవైపుగా వాలిపోయాయి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Delhi: అలీపూర్లో ఉన్న దయాల్పూర్ ఫ్యాక్టరీలో 11 కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలో మరికొందరు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Chalo Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి, టియర్ గ్యాస్ లు కూడా ప్రయోగించారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Delhi: ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఉదయం నుంచి ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానాల నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంబు సరిహద్దు ప్రాంతంలో రైతులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో తీవ్ర గందరగోళంగా మారింది.
Farmers Protest: న్యాయమైన తమ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడిక్కడ బారికెట్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీయకుండా చర్యలు చేపట్టారు.
Delhi: మనలో చాలా మంది ఇడ్లీ అంటే పడిచస్తుంటారు. చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీకే ప్రయారిటీ ఇస్తుంటారు. ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా సులభంగా అరుగుతుంది కూడా.
Delhi: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. అక్కడున్న అధికారులు వెంటనే రాష్ట్రపతికి మెట్రో సర్వీస్ తో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను గురించి వివరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ప్రయాణికులు భారత రాష్ట్రపతిని చూసి ఆశ్యర్యపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.