Mamata Banerjee Another Shock To INDIA Bloc Only Outside Support: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పి కాంగ్రెస్కు భారీ షాకిచ్చారు. ప్రభుత్వంలో తాము భాగం కామని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Narendra Modi Assets Here Affidavit Details: లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తులు రూ.3 కోట్లు ఉన్నాయి. గతం కంటే కొంత పెరగడం విశేషం.
Congress Will Win Majority MP Seats Says Revanth Reddy: రాజకీయం అయిపోయిందని.. ఇక పరిపాలపై దృష్టి సారిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీకే అత్యధిక స్థానాలను ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్చాట్లో కీలక విషయాలపై స్పందించారు.
We Will Majority Lok Sabha Seats KT Rama Rao Hopeful: అత్యధిక ఎంపీ స్థానాలు తామే గెలవబోతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్లను నమ్మని ప్రజలు కారుకే ఓట్లు గుద్దారని తెలిపారు.
YS Jagan And Other Leaders Tour Planning: ఇన్నాళ్లు ఎన్నికల్లో బిజీగా ఉన్న నాయకులు ఇప్పుడు విరామం తీసుకున్నారు. పోలింగ్ ముగియడం.. ఎన్నికల ఫలితాలకు మధ్య సమయం చాలా ఉండడంతో నాయకులు టూర్లకు పయనమవుతున్నారు.
Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరవగా.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లారు.
Revanth Reddy Govt Not In Power On August: లోక్సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్ జోష్యం చెప్పారు.
Revanth Reddy Govt Collapse In August: లోక్సభ ఎన్నికలు అలా ముగిశాయో లేవో మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆగస్టులోపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ మంత్రులే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi Marriage Statement In Election Campaign: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. ఇక తనకు పెళ్లిచేసుకోక తప్పదని 54 ఏళ్ల బ్రహ్మచారి ప్రజల ముందు ప్రకటన చేశాడు.
Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.
Jr NTR Signed Autograph On Fan Shirt Video Goes Viral: లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటారు. పోలింగ్ కేంద్రం వద్ద గుండెపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశాడు. దీంతో ఆ అభిమానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
Rahul Gandhi Marriage Statement Goes Viral: దేశంలోనే అతిపెద్ద బ్రహ్మచారి అయిన రాహుల్ గాంధీ శుభవార్త వినిపించాడు. త్వరలోనే పెళ్లి చేసుకోక తప్పదని.. తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
High Tension In Andhra Pradesh Polling Booths: ఏపీ భవిష్యత్కు కీలకమైన ఎన్నికలు కొన్నిచోట్ల హింసాత్మకంగా, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య వివాదాలు చోటుచేసుకుని పరస్పరం దాడులు జరిగాయి. వీటిని ఈసీ తీవ్రంగా పరిగణించింది.
Himanshu Rao First Vote In Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు
Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
Vote For AAP I Wont Have Go Back To Jail Says Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలకు ఎంతో మేలు చేయడం తాను చేసిన తప్పా అని ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అత్యధిక స్థానాల్లో ఆప్ను గెలిపిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొన్నారు.
You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
Voters Protest Distributing Money Gifts In AP Elections: దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. కీలక నాయకులు పోటీ చేస్తున్న స్థానాల్లో భారీగా పంపకాలు, తాయిలాలు జరుగుతున్నాయి.
ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్నగర్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.