High Tension On Mahabubnagar Lok Sabha Election Results DK Aruna Or Vamshichand: రాష్ట్రంలో కీలకమైన మహబూబ్నగర్ లోక్సభ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి పోటీతో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్నగర్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy Poll Promises : తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందివ్వనున్నారు, ఏం చేయనున్నారు అనే అంశాలపై మరోసారి హామీల వర్షం కురిపించారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
DK Aruna : మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ ఇచ్చారని ఈటెల ఆరోపణల మీద డీకే అరుణ స్పందించారు. రేవంత్ రెడ్డి ఖండించిన వ్యాఖ్యల మీద సైతం అరుణ మాట్లాడారు. నిజం మాట్లాడితే రేవంత్ రెడ్డికి ఎందుకు రోషం అని సెటైర్లు వేశారు.
Marri Shashidhar Reddy Expelled from Congress : కాంగ్రెస్ పార్టీ గురించి, తమ నాయకుడు రేవంత్ రెడ్డి గురించి మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
Marri Shashidhar Reddy Slams Revanth Reddy : రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని వారించిన వారిలో తాను కూడా ఒకర్ని అని మర్రి శశిధర్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
DK Aruna demanded Police register a case against MLC Kavitha. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని డీకే అరుణ అన్నారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడుగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు, ఆరోపణలను డీకే అరుణ ఖండించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేసింది చంద్రబాబేనని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని పేర్కొన్నారు. బీజేపీని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు.
BJP Joinings: తెలంగాణలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తోంది. ఇతర పార్టీల నేతలను ఆకర్షించి తమ పార్టీలో చేర్చుకునేలా అధికార, విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. చేరికల కోసమే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి.
DK Aruna: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్గా సాగుతున్నాయి. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు.
DK Aruna on Harish Rao: అగ్నిపథ్పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార,విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.
BJP Women National Vice President DK Aruna made sensational comments, He said there were more starving villages in North India than in South India, He said states like Uttar Pradesh and Assam were still lagging behind.
DK Aruna about KCR: బీజేపీ జాతీయ నాయకత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడు అయిపోవచ్చనే బ్రమలో ఉన్నారని సీఎం కేసీఆర్పై డికె అరుణ ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.