EC Serious On Post Election Riots In Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటన చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి తొలగించడంతోపాటు బదిలీ వేటు వేసింది.
Telugu States Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాల్గో దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో ఈ నెల 13న జరిగిన నాల్గో విడత ఎన్నికలతో ఇక్కడ ఓ అంకం పూర్తైయింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్టేనా.. ? ఎన్నికల కమిషన్ ఏమి చెబుతోంది.
EC CEO Mukesh Kumar Meena Press Meet On Andhra Pradesh Voting: కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Kerala Woman Usha: కేరళకు చెందిన మహిళ తొమ్మిది ఏళ్లుగా సిరాగుర్తు పోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన, కూడా అధికారులు దీనిపై సరిగ్గా స్పందించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన మరోమారు ఎన్నికల వేళ వార్తలలో నిలిచింది.
Vote Counting Dates Change: ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతి రోజు ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జారీ చేసిన వాటిలో తేదీలను మార్చింది. ఇది పొరపాటా? దిద్దుబాటా? అనేది ఆసక్తికరంగా మారింది.
Loksabha Elections 2024 Arrangements: దేశంలో 18వ లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల్ని ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
Loksabha Elections 2024 Schedule: దేశంలో 18వ లోక్సభకు నోటిఫికేషన్ వెలువడింది. గతంలో జరిపినట్టే ఈసారి 7 దశల్లో ఎన్నికలు జరపనుంది. మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ, 26 అసెంబ్లీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP ELections 2024 Date: దేశంలో 18వ లోక్సభకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్లమంది ఓటర్లు ఓటేసేందుకు సిద్గంగా ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదలచేయనుంది. రేపు మధ్యాహ్నం (మార్చి 16) న పార్లమెంట్ తో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకానుంది.
Lok Sabha Elections 2024: దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఇక పార్టీలు అసలైన సమరంలో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు రావొచ్చనే స్పష్టత వచ్చింది.
Sharad Pawar: రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పార్టీ పేరును 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ చంద్రపవార్' పార్టీగా నామకరణం చేసింది.
EC Orders To Political Parties: చిన్నారులపై ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. వారితో పనులు చేయిస్తున్నాయి. వీటికి రాజకీయ పార్టీలు కూడా అతీతం కావు. తమ రాజకీయ కార్యక్రమాలకు చిన్నారులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నా పార్టీలు వినిపించుకోవడం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘం స్పందించి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
5 State Elections 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏ రాష్ట్రానికి ఎప్పుుడు ఎన్నికలు జరగనున్నాయి, కౌంటింగ్ ఎప్పుడనే వివరాలు తెలుసుకుందాం..
TS Election Schedule 2023: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మీడియా సమావేశం ద్వారా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..
Election Commission Shock to BRS Party: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తోన్న బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించనుండటంతో పాటు తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం ఏర్పాటు కల్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maithili Thakur As Bihar’s State Icon: చిన్నవయసులోనే బీహార్ కు చెందిన జానపద గాయని మైథిలీ ఠాకూర్ అరుదైన గౌరవం అందుకుంది, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Jagadish Reddy Gets EC Notice: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.