TS Lok Sabha Polls 2024: రేవంత్, కేసీఆర్ సహా తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు..

TS Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

1 /8

రేవంత్ రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి వికారబాద్‌లోని కొడంగల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

2 /8

  మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

3 /8

కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

4 /8

  కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి కరీంనగర్‌ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

5 /8

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

6 /8

హైదరాబాద్ బంజరా హిల్స్‌లోని నందినగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్‌లో భార్య, కుమారుడుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్    

7 /8

ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్  

8 /8

  అసదుద్దీన్ ఓవైసీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.