PM Modi 5G Services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడి!

PM Modi 5G Services: PM Modi  Launches 5G Services Today in Delhi. ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Oct 1, 2022, 10:12 PM IST

Prime Minister Narendra Modi launched 5G services. ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్‌ను ముందుగా ప్రధాని ప్రారంభిచారు. ఆపై 5జీ సేవలను పీఎం ఆరంభించారు. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News