PM Modi Tour: మూడు రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన..

PM Modi Tour: ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు గుజరాత్లో పర్యటించనున్నారు. మోహేసనాలోని మోతేరా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు.

  • Zee Media Bureau
  • Oct 9, 2022, 05:20 PM IST

PM Modi Tour: ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు గుజరాత్లో పర్యటించనున్నారు. మోహేసనాలోని మోతేరా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటనను విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

Video ThumbnailPlay icon

Trending News