CM KCR Delhi tour: ముగిసిన సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన

CM KCR Delhi tour: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం కేసీఆర్ ముందస్తు షెడ్యూల్ కంటే మరో రెండు రోజులు ముందుగానే తన ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.

  • Zee Media Bureau
  • May 24, 2022, 06:42 PM IST

CM KCR Delhi tour: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే.. మే 23న సోమవారం రాత్రే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు రానుండటంతో అందువల్లే సీఎం కేసీఆర్ తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారనే టాక్ వినిపించింది. కానీ అసలు సంగతి అది కాదని సీఎం కేసీఆర్ షెడ్యూల్ చెబుతోంది.

Video ThumbnailPlay icon

Trending News