Sharmila Kadapa Tour: రాజకీయంగా వైఎస్ షర్మిల సరికొత్తగా పావులు కదుపుతున్నారు. తన సోదరుడు, సీఎం జగనే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా సొంత జిల్లా కడపలో షర్మిల పర్యటించడంతో రాజకీయాలు రసకందాయంగా మారాయి.
Narreddy Sunitha Reddy: ఒక గట్టున అన్నయ్య .. మరో గట్టున చెల్లెళ్లు .. వెరసి ఏపీలో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెళ్లు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ ఒకప్పుడు వదిలిన బాణం ఇప్పుడు తిరగబడగా.. అదే బాటలో మరో చెల్లెలు రంగంలోకి దిగబోతున్నారు. దీంతో ఒక అన్న .. ఇద్దరు చెల్లెళ్ల రాజకీయ పోరాటం ఏ మలుపు తిరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు మళ్లీ విచారణ చేపట్టనుంది. నిన్న ఈ విచారణను కోర్టు నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇంప్లీడ్ అయిన సంగతి తెలిసిందే.
MP YS Avinash Reddy: మాజీమంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడం ఇదేం మొదటిసారి కాదు అనే విషయం అందరికీ తెలిసిందే.
YS Sunitha : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప జిల్లా, ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం రేపుతోంది. వైఎస్ సునీతమ్మ టీడీపీలో చేరబోతోన్నట్టుగా పోస్టర్లు వెలిశాయి. ఆమె రాజకీయ రంగం ప్రవేశం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తుది గడువు ముగుస్తుండటంతో.. సీబీఐ దూకుడు పెంచేసింది. ప్రధాన సాక్షి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించాలని సీబీఐ అడుగులు వేస్తోంది.
Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
Viveka Murder Case: వివేకా హత్యకేసులో రేపు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రేపు అరెస్టు చేయవచ్చనే సమాచారం వైరల్ అవుతోంది. రేపు మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
Viveka Muder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఐదుగురు నిందితులు హాజరుకానున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Supreme Court: ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామమిది. కేసు దర్యాప్తు తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబసభ్యుల అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
TDP leader BTech Ravi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు.
కడప ఎంపీ టికెట్ కోసమే తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆ వివరాలు కింది వీడియోలో చూద్దాం.
SHARMILA COMMENTS: కడప ఎంపీ టికెట్ కోసమే తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎ్సఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన వారెవరో తెలియాలని, వారికి శిక్ష పడాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చిన షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడారు.
Supreme Court Of India: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది.
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి తరలించాలన్న వివేకా కూతురు సునితా రెడ్డి డిమాండ్ కు సీబీఐ మద్దతు తెలిపింది
Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదంగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.