Micro Donation Campaign: భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మైక్రో డొనేషన్స్ క్యాంప్ దిగ్విజయంగా ప్రారంభమైంది. తొలి విరాళాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..చేసిన ట్వీట్ ఇప్పుడు హైలైట్గా నిలుస్తోంది.
Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశం మొత్తం దృష్టి సారించింది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం.
Karnataka: కర్ణాటక నూతన మంత్రిమండలి జాబితా రేపు విడుదల కానుంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధిష్టానంతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనే వివరాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
Union minister Kishan Reddy: బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.
Pegusus spyware: పెగసస్ స్పైవేర్ రోజురోజుకూ వివాదాస్పదమవుతుండటంతో బీజేపీ స్పందించింది. పెగసస్ స్పైవేర్పై వస్తున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ నిరాధారమైనవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
Karnataka: కర్ణాటకలో రాజకీయాలు మారనున్నాయి. ముఖ్యమంత్రిని మార్చేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో యడ్యూరప్ప సమావేశానికి కారణమిదేనని తెలుస్తోంది.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
Assam Election Manifesto: అస్సాం ఎన్నికలకు బీజేపీ ప్రచారాస్త్రం సిద్ధం చేసింది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది.
West bengal survey: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కోసం దీదీ ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది.
Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
JP Nadda tests positive for Coronavirus: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో తాను కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా రిపోర్టులో తనకు పాజిటివ్గా వచ్చినట్లు తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడి కేసులో విచారణ ముమ్మరమైంది. మూడు కేసులు నమోదు చేసి...ఏడుగురిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ ( West Bengal ) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ( BJP ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
Vijayashanti Likely To Join BJP: తాజాగా ఆమె రాజకీయ భవితవ్యం ఏంటనే అంశంపై తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విజయశాంతి రాజకీయం ఎటువైపు దానిపై స్పష్టత లభించింది. రేపు ఉదయం భారతీయ జనతా పార్టీలో విజయశాంతి చేరనున్నారు. లేడీ సూపర్ స్టార్గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయశాంతి.
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.