Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమని ప్రచారం సాగుతుండగా.. ఊహించని పరిణామం జరిగింది. పవన్ కల్యాణ్ కు ఝలక్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత. పొత్తులపై జనసేనాని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
JP NADDA AP TOUR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన రాజకీయ కాక రేపుతోంది.రెండు రోజుల పాటు ఏపీలోనే ఉండబోతున్నారు జేపీ నడ్డా. పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక ప్రకటనలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఏపీ పర్యటనలో పొత్తులపై జేపీ నడ్డా క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.
BJP Strategy: కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? వచ్చే ఎన్నికల్లో కమలనాథుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? దక్షిణాదిలో ఆ పార్టీ పుంజుకుంటుందా..? ప్రధాని అభ్యర్థిగా మోదీయే ఉంటారా..? రాజకీయ విశ్లేషకులు ఏం చెబుతున్నారు..? ఢిల్లీలో తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందా? అధికారం సాధించే వరకు కమలం ఆపరేషన్ కొనసాగుతుందా? అంతే తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో అవునని చెప్పక తప్పదు. నెల రోజుల్లోనే ముగ్గురు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించారంటే బీజేపీ రాష్ట్రంపై ఎంతగా ఫోకస్ చేసిందో అర్ధమవుతోంది.
PM MODI AP TOUR: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయా? రాబోయే రెండు నెలల్లో అద్భుతాలు జరగనున్నాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ అమిత్ షాలు 10 రోజుల వ్యవధిలోనే రెండ బహిరంగ సభల్లో పాల్గొన్నారు
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలన్ని పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యమంటున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు సమావేశమైయ్యారు.
Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు.
PM Modi Hyderabad Visit Schedule: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి వెళ్తారు. అక్కడ జరిగే ఐఎస్బీ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
KTR's Achhe Din Tweet: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీరేమి చేశారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల మధ్య వార్ జరుగుతోంది. తాజాగా ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ప్రధాని మోదీ సైతం కౌంటర్ ఇచ్చారు.
BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
PM Modi calls Bandi sanjay: తుక్కుగూడ సభ తర్వాత కమలనాథుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్ కావడంపై పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈసందర్భంగా బండి సంజయ్ను అభినందించారు.
Where Is Cm Kcr: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు వరుస కార్యక్రమాలతో హీట్ పెంచుతున్నాయి.రాష్ట్రంలో ఇంత రచ్చ సాగుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం బయటికి రావడం లేదు.
bjp public meeting at mahaboobnagar: పాలమూరులో బీజేపీ బహిరంగ సభ కమలం పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 22 రోజులు పూర్తైన సందర్భంగా పాలమూరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే అని స్పష్టంచేశారు.
Mahabubnagar MVS College Grounds will host a huge public meeting today.The meeting will be attended by BJP party national president JP Nadda, state affairs in-charge Tarun Chugh and other key leaders of the state.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ ఒకరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ తో భేటి కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు.
Nitin Gadkari: కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
కేసీఆర్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శల వర్షం కురిపించాడు. బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్ట్కు నిరసనగా ధర్మ యుద్ధం కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో (Telangana) నియంతృత్వ పాలన కొనసాగుతుదంటూ ప్రభుత్వ (Government) పని తీరును జేపీ నడ్డా తప్పుబట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.