Former JD Lakshmi Narayana:జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను మర్డర్ చేయడానికి గాలి జనర్దన్ రెడ్డి బ్యాచ్ ప్లాన్ చేశారంటూ ఆయన ఎస్పీని కలిశారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండవ రోజు కూడా ఆందోళనతోనే ప్రారంభమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య మరోసారి అసెంబ్లీ నిబంధనలు అతిక్రమించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగి చాలా కాలమౌతోంది. అందుకే వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారం రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Mlc Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మెజార్టీ ఉన్నా అధికార పార్టీలో భయం మొదలైంది. జంపింగ్ జపాంగ్లు ఉన్నారనే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.
AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు బీఏసీ సమావేశం నిర్ణయించింది. 9 రోజులపాటు అసెంబ్లీ షెడ్యూల్ ఇలా ఉంటుంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి విడదల రజని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరును తొలగిస్తామని చంద్రబాబే గతంలో చెప్పినట్టు మంత్రి రజని స్పష్టం చేశారు.
NTR VS YSR Name WAR: విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. గురువారమే అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. పాలనా వికేంద్రీకరమే తమ విధానమని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. పయ్యావుల కేశవ్కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియం దగ్గన నిరసన చేపట్టారు. స్పీకర్ ఎంత వారించినా వినకపోవడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.
Kodali Nani Speech: 16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన ఉందన్నారు.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. ఈ సమావేశాల్లో జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.
The schedule for holding the AP assembly meetings has been finalized. It has been decided to hold assembly monsoon meetings from 19th to 23rd of this month
AP Assembly Session 2022: ఏపీ జరిగే వానా కాల అసెంబ్లీ సమవేశాలకు (AP Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాలను జగన్ సర్కార్ జూలై 19 నుంచి నిర్వహించనుంది. సమావేశాల్లో వైసీపీ మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా జగన్ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Pegasus spyware allegations on Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే.
మరోసారి అసెంబ్లీలో మూడు రాజధానుల ముచ్చట.. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పిన సీఎం జగన్, మళ్లీ అసెంబ్లీలో మూడు ముక్కలాట మొదలు పెట్టారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
AP Assembly: ఏపీలో గత కొద్దికాలంగా చర్చనీయాంశమవుతున్న అధికార వికేంద్రీకరణపై చర్చ ప్రారంభమైంది. మూడు రాజధానుల అంశంపై చర్చకు అనుమతించడంతో సభ్యులు మాట్లాడారు. రాజ్యాంగం ఆధారంగానే పాలన కొనసాగుతుందని సభలో సభ్యులు అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.