Heart Attack: తీవ్ర గుండె సమస్యలను కూడా ఈ మిశ్రమంతో 25 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

Heart Attack: తీవ్ర గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతి రోజు వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 5, 2023, 11:59 AM IST
Heart Attack: తీవ్ర గుండె సమస్యలను కూడా ఈ మిశ్రమంతో 25 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

Garlic Health Benefits: ఆహారాల రుచిని పెంచేందుకు వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇది రుచిని పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పోషకాలతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు వినియోగించడం వల్ల తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఉదయాన్నే ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి:

కోవిడ్ కారణంగా చాలా మంది సులభంగా రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభించే వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ మూలికలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూమవుతాయి. 

శరీర బరువును నియంత్రిస్తుంది:
తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని కలిపి తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఊబకాయం సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం

సీజన్‌ వ్యాధులకు చెక్‌:
ప్రస్తుతం ఎండాకాలం కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో ఆకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. కాబట్టి సీజనల్‌ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి:
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల తీవ్ర గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News