RK Roja Nagari: ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నగరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోజాను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉండగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతోంది. జగన్ గాలిని నమ్ముకున్న రోజా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధిస్తుందా? టీడీపీ, జనసేన పార్టీల పంతం నెగ్గుతుందా? అనేది ఆసక్తిగా ఉంది.
AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇంటర్ సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ రాయాలనుకుంటే ఇదే చివరి అవకాశం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని ఇవాళ్టికి పొడిగించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM YS Jagan Mohan Vs YS Sharmila: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. న్యాయ నవ సందేహాలు అంటూ ఆమె లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తరువాతనే ఎస్సీ, ఎస్టీలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
TDP-Janasena Manifest Highlights: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అధికారమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల హామీలు ఏమేం ఉన్నాయంటే..?
Mudragada Challenge: ఏపీ ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ ఛాలెంజ్ చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijayawada Doctor Family Suicide: ఘోరం చోటు చేసుకుంది ప్రాణాలు పోసే వైద్యుడే ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన డాక్టర్ కుటుంబం నిండు ప్రాణాలు పోయాయి.
Glass Symbol Issue: ఏపీ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు గాజు గ్లాసు టెన్షన్ పట్టుకోవడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాసును ఇతర అభ్యర్ధులకు కేటాయించవద్దంటూ పిటీషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Glass Symbol Allotted To Independent Candidates: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి గాజు గ్లాస్ గుర్తు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థులకు జనసేన పార్టీ గుర్తు కేటాయించడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Summer Weather Report: ఈ వేసవి తీవ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే నెల మరింత భయంకరంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ, తెలంగాణల్లో తీవ్రమైన వేడిగాలులు వీయనున్నాయి.
Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య. ఈ నియోజకవర్గంలో కాకినాడ శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా బరిలో దిగి నట సింహానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలో వస్తే బీజేపీ-జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Glass Symbol: ఏపీ ఎన్నికల వేళ కూటమి పార్టీలకు గాజు గ్లాసు కొంప ముంచేట్టు కన్పిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తిగా ముగియడంతో వివిధ అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఇదే ఇప్పుడు కూటమి అభ్యర్ధులకు ఆందోళన కల్గిస్తోంది.
Shock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Special Trains : స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం.. మరోపక్క ఓట్ల పండగ ఉండటంతో అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ కాంప్లెక్స్ లు, రైల్వే స్టేషన్ల జనాలతో నిండిపోతున్నాయి. ఈ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపోతుంది. ఆ వివరాలు మీ కోసం.
Anantapur Navodaya Old Students:లేపాక్షి నవోదయ ఓల్డ్ స్టూడెంట్స్ తమ గురువు పట్ల ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటుకున్నారు. తమజీవితంలో ఉన్నత స్థానాలు చేరుకునేలా చేసిన డ్రాయింగ్ టీచర్ కు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈనెల ఏప్రిల్ 30 న సదరు టీచర్ రిటైర్ అవ్వబోతున్నారు. ఈ క్రమంలో ఆయన స్టూడెంట్స్ చేసిన పని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Election Commission Allotted Glass Symbol To JanaSena Party: ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ గుర్తు గాజు గ్లాసు ఎట్టకేలకు ఈసీ కేటాయించడంతో జనసైనికులు జోష్లో మునిగారు.
YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.