Loksabha elections 2024: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. కొందరు ఓటర్లను ఫెస్ రికగ్నిషన్ చేయకుండానే ఓటువేయడానికి పంపిస్తున్నట్లు ఆయనకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన పోలింగ్ బూత్ కు స్వయంగా వెళ్లారు.
Dharmapuri Arvind Predicts Revanth Will Go Prison In July: ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలైలో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని ప్రకటన చేశారు.
Dharmapuri arvind: మాజీ సీఎం అధికారంలో ఉన్నప్పుడు కొద్దొ గొప్పు బీజేపీని కంట్రోల్ చేశాడంటూ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తొందరలోనే బీజేపీలోకి చేరిపోతారంటూ ఆయన జోస్యం చెప్పారు.
KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్ క్లాస్ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
TSRTC Chairman Bajireddy Govardhan: ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలని టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బండి సంజయ్కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ డిమాండ్ చేశారు.
Dharmapuri Arvind House Vandalised: ఎంపి ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. కుల అహంకారంతోనే కేసీఆర్ కుటుంబం ఈ దాడి చేయించిందని ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
Dharmapuri Arvind House Vandalised: ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించి, కుటుంబసభ్యులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి, భయానక వాతావరణం సృష్టించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Dharmapuri Arvind Warning To CM KCR: త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాగోతం కూడా బయటికొస్తుందని బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో టీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినొస్తుండటంపై స్పందిస్తూ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kavitha Vs Arvind Dharmapuri : పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ నేతల మధ్య మరోసారి వార్ మొదలైంది. తాజాగా ఎంపీ ఆర్వింద్ మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అర్వింద్ ఆ వెంటనే సమాధానంగా ఓ విడియో విడుదల చేశారు.
Lok Sabha Speaker Phone Call to MP Arvind: ఇటీవల ఆర్మూర్ పర్యటనలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ దాడి ఘటన టీఆర్ఎస్-బీజేపీ మధ్య మంటలు రేపుతోంది. తాజాగా లోక్సభ స్పీకర్ బిర్లా ఎంపీ అరవింద్కు ఫోన్ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Teenmar Mallanna Joins BJP: తెలంగాణ ప్రభుత్వాన్ని విధానాలను తనదైన శైలిలో ఎండగడుతూ ప్రజల్లో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
MP Dharmapuri Arvind Sensational comments : త్వరలో వేములవాడ ఉప ఎన్నిక రావొచ్చన్నారు. అక్కడ కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వైఫల్యంతో తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్పై దాడి జరిగింది. వరంగల్ హన్మకొండలో ఆదివారం జరిగిన బీజేపీ నాయకుల సమావేశానికి ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అర్వింద్ సీఎం కేసీఆర్, వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్పై దాడి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.