Teen Assaulted In Delhi Metro: షాకింగ్.. 16 ఏళ్ల బాలుడిపై మెట్రోలో లైంగిక వేధింపులు..

Teen Assaulted In Delhi Metro: బాలుడిపట్ల ఒక వ్యక్తి మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను పక్కనే కూర్చుని ప్రైవేటు పార్ట్స్ తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 5, 2024, 02:21 PM IST
  • మెట్రోల పాడుపని..
  • భయంతో వణిపోయిన యువకుడు..
Teen Assaulted In Delhi Metro: షాకింగ్.. 16 ఏళ్ల బాలుడిపై మెట్రోలో లైంగిక వేధింపులు..

16 years boy sexually assulted in delhi metro train: దేశ రాజధానిలో ఉన్న మెట్రో రైల్వేస్టేషన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. మెట్రోట్రైన్ లో, స్టేషన్ లో తరచుగా అసాంఘిక కార్యకాలాపాలు వార్తలలో నిలుస్తున్నాయి. కొందరు యువత.. ట్రైన్ లో రొమాన్స్ చేసుకున్న వీడియోలు వార్తలలో నిలిచాయి. మెట్రోలో కొందరు యువత పబ్లిక్ గానే హాగ్ లు చేసుకోవడం, ముద్దులు పెట్టుకొవడం, రొమాన్స్ చేసుకున్న వీడియోలు అనేకంసోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు యువత స్టేషన్ లలో కూర్చుని తమ లవర్ తో హత్తుకుంటూ చీప్ గా బీహేవ్ చేస్తున్నారు. మెట్రో లిఫ్ట్, వాష్ రూమ్ ఇలా ప్రతిఒక్క ప్రదేశాలలో యువత రెచ్చిపోయిన లవర్స్ లను వాటేసుకుంటూ రోమాన్స్ చేసుకుంటున్నారు. ఇక మెట్రోలలో కొందరు కావాలని అసభ్యంగా తాకుటూ, ప్రైవేటుపార్ట్ లపై చేయిస్తే దారుణం ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా రద్దీగా ఉన్న ట్రైన్ లలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.

Read More: Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

ఇటీవల అమ్మాయిలు కూడా విచ్చల విడిగా రోమాన్స్ చేసుకుంటున్నారు.ఇద్దర అమ్మాయిలు హోలీ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో పబ్లిక్ గానే హాట్ రోమాన్స్ చేసుకున్నారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. లైంగిక వేధింపులు ఘటనలు కేవలం అమ్మాయిలకుమాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా లైంగిక వేధింపుల ఘటనలు ఎదుర్కొంటున్నారు. అబ్బాయిలను కూడా నీచంగా చూస్తు, వారి ప్రైవేటు పార్ట్స్ లను తాకుతూ కొందరు నీచులు పైశాచీక ఆనందాన్ని పొందుతున్నారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

ఢిల్లీమెట్రో స్టేషన్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఈఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 16 ఏళ్ల యువకుడు.. మే3 న
రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో ట్రైన్ ఎక్కాడు. ఇతను సమయపురి వెళ్లాలని ట్రైన్ ఎక్కాడు. మెట్రోలో ప్రయాణికులు ఎవ్వరు లేరు. ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఇంతలో ఒక వ్యక్తి బాలుడి పక్కన కూర్చున్నాడు. అంతేకాకుండా.. మెల్లగా అతని ప్రైవేటు పార్ట్స్ లపై చేయివేశాడు. తొలుతపొరపాటున బ్యాక్ ఏమైన తాకిందేమో అనుకొని బాలుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత పదే పదే అతను నీచమైన పనులు చేయసాగాడు. దీంతో వణికిపోయిన బాలుడు వెంటనే మెట్రో నుంచి ఒక స్టాప్ రాగానే దిగిపోయాడు.

Read More: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

అయిన కూడా సదరువ్యక్తి అతడ్నివెంబడించాడు. తన ఫోన్ లో అతని ఫోటో తీసుకున్నట్లు బాలుడు పేర్కొన్నాడు. వేగంగా ఎగ్జిట్ వైపుకు వెళ్లిపోయి, అక్కడున్న సెక్యురిటీసిబ్బందికి జరిగిన దారుణం తెలిపాడు. వారు బాలుడికి ధైర్యం చెప్పి, ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత తనకు ఎదురైన షాకింగ్ ఘటనను బాలుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి దీనిపై చర్యలు తీసుకొవాలని ఢిల్లీ సీపీ, ఢిల్లీ డీజీపీలకు ట్యాగ్ చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయంశంగా మారింది.ఢిల్లీ మెట్రోలో తరచుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News