KTR: కేటీఆర్‌కు యమ క్రేజ్‌.. ప్రజల నుంచి ఊహించని స్పందన

KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్‌ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

  • Zee Media Bureau
  • Apr 2, 2024, 10:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News