YS Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
MP Avinash Reddy Attended CBI Investigation: ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలపాటు ఆయనను విచారించగా.. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణకు అవసరం అయితే మళ్లీ పిలుస్తామన్నారని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు.
CBI Notices to YS Avinash Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.