Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
Godavari Floods: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్నించి వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. రేపటి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
Bhadrachalam: తెలంగాణలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరింది. అక్కడ ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం దాల్చింది. ఈ వరద ఉద్ధృతికి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన ఎనిమిది మంది జలసమాధి అయ్యారు.
Godavari floods: కుండపోత వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Weather forecast: దేశంలోని ఈ రాష్ట్రాల్లో జూలై 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ ఉండబోతుందో తెలుసుకుందాం.
Heavy rains: భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నారు. మున్నేరు వాగులో చిక్కుక్కున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
Telangana Rains: కుండపోత వర్షాలతో తెలంగాణ అతలాకుతులం అవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు హాలీ డే ప్రకటించింది.
Ys Jagan Review: రాష్ట్రంలో వరద పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. గోదావరి వరద పెరుగుతుండటంతో పాటు భారీ వర్షాలు కొనసాగుతుండటంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
Munneru Floods: తెలుగు రాష్ట్రాల్ని భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. వరుసగా మూడ్రోజుల్నించి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరద కారణంగా మున్నేరు వాగు జాతీయ రహదారెక్కేసింది.
Godavari Floods: తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు భారీ వర్షాలు మరోవైపు గోదావరి , కృష్ణా నదుల వరద భయ గొలుపుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోకురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. గోదావరి నది వరద ఉధృతిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Telangana District-wise Rains Updates: తెలంగాణ రాష్ట్రం నలుమూలలా వానలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే వరద నీటిలో చిక్కుకోగా ఇంకొన్ని చోట్ల గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏయే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..
Extreme Rains Alert: భారీ వర్షాలు తెలంగాణను భయపెడుతున్నాయి. రానున్న రెండ్రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. ఐఎండీ నుంచి జారీ అయిన అసాధారణ హెచ్చరిక ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains Alert: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల్లో భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు దిగువన ఉన్న మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.