Five youths awarded life imprisonment in Anantapur District for rape : ఆమెను బెదిరించి సమీపంలోని చెక్డ్యాం వద్దకు బైక్పై తీసుకెళ్లారు. తర్వాత బోయ బాలు, బోయ నాగరాజు, కుమ్మర నగేష్, తలారి నరసింహులు, కుమ్మర ఆనంద్ కలిసి సామూహికంగా ఆమెపై అత్యాచారం (Rape) చేశారు. అదంతా మొబైల్స్లలో (Mobiles) వీడియో తీశారు.
Telangana peddapalli Ramgiri Mandalam girl murder : తనను పెళ్లి చేసుకోవాలంటూ రాజు.. తన ప్రియురాలిపై కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆమె.. డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామని రాజుకు చెప్తూ వచ్చింది.
Woman cheated by social media friend on instagram: హైదరాబాద్కి చెందిన ఇటీవల ఇన్స్టాగ్రాంలో 'ఎరిక్ స్మిత్' అనే పేరుతో ఓ కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నానని చెప్పి ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దికాలంలోనే ఇద్దరు మంచి స్నేహితులు (Social media friends) అయ్యారు.
wall collapse: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అయిజ మండలంలోని కొత్తపల్లిలో రాత్రి కురిసిన వర్షానికి గుడిసె కూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Gang Rape: నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి... మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు.
Telangana DGP sensational comments : నిందితుడి మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో రాజు మృతిపై ఆరోపణలు రావడం, అలాగే పోలీసులు కావాలనే రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంపై డీజీపీ స్పందించారు.
Saidabad girl's rape and murder case accused Raju's suicide case: హైదరాబాద్: సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు (TS High court) ఫిర్యాదు చేశారు.
Road Accident: బెంగుళూరు-కడప రహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలివే..
Man wanted to sleep with the wife of his friend found dead: మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన నాయక్ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండటంతో ప్రాపర్టీ విషయంలోనే పడని వారే మర్డర్ (Murder) చేసి, శవం కూడా కనిపించకుండా చేసి ఉంటారని పోలీసులు భావించారు.
Kerala: మహిళలనే కాదు మూగజీవాలను కూడా వదలట్లేదు కొందరు కామాంధులు. కట్టేసిన ఆవులపై లైంగిక దాడికి పాల్పడుతూ...కామవాంఛ తీర్చుకుంటున్నారు . తమ ఆవులపై అత్యాచారం చేస్తున్నారంటూ.. 20 మంది పశుపోషకులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.