Arvind Kejriwal Press Meet After CBI Interrogation: సీబీఐ విచారణ అనంతరం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విచారణ జరిగింది అని అన్నారు. సీబీఐ విచారణ జరిగినీ తీరు గురించి చెప్పే క్రమంలో సీబీఐ అధికారులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
CBI Summons Arvind Kejriwal: తాజాగా ఈ మెయిల్ ద్వారా పలు కీలక అంశాలు వెల్లడించిన సుకేష్ చంద్రశేఖర్.. ఢల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సీబీఐ నోటీసులు అంశాన్ని సైతం అందులో ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందే అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చిన లీక్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత హీటెక్కిస్తున్నాయి.
CBI summons Delhi CM Arvind Kejriwal over Delhi Liquor Scam. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదివారం విచారణకు రావాలని అందులో పేర్కొంది.
CBI Summons Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇదే కేసులో సీబీఐ నోటీసులు జారీచేయడం చర్చనియాంశమైంది.
Kejriwal vs Gujarat High Court: ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ హైకోర్టు తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హతపై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Satyendar Jain Resigns: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడని సీబీఐ చెబుతున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్లు మంగళవారం రాజీనామా చేశారు. ఆ వివరాలు
Delhi Snooping Case: మొన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు..ఇప్పుడు మరో కేసు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ కేసులో ఆయన్ని విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి జారీ చేసింది. మనీష్ సిసోడియాను ఏ కేసులో ప్రాసిక్యూట్ చేయనున్నారు, ఆ కేసు వివరాలేంటో తెలుసుకుందాం..
Delhi liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. కేసులో పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. మాగుంట రాఘవరెడ్డి పాత్ర కీలకం కానుందని..ఈడీ రిమాండ్ రిపోర్ట్లో ఉండటం గమనార్హం.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం మరోసారి సంచలనం రేపుతోంది. కుంభకోణంలో ఈసారి ఏకంగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు బయటికొచ్చింది. అసలు కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధమేంటో చూద్దాం..
Kerala CM Pinarayi Vijayan at BRS Meeting: జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించిన కేరళ సీఎం పినరయి విజయన్.. కంటి వెలుగు కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంతేకాదు.. కేరళలోనూ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.
D Raja Speech at BRS Meeting in Khammam: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఖమ్మం బహిరంగ సభలో డి రాజా ప్రసంగం మొత్తం కేసీఆర్ ని ఆకాశానికెత్తుతూ.. బీజేపీని నేలకేసి కొడుతూ అన్నట్టుగానే సాగింది. ఆర్ఎస్ఎస్, బీజేపి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. ఈ దేశాన్ని బీజేపీ ఏనాడూ విచ్ఛిన్నం చేయలేదు అని రాజా స్పష్టంచేశారు.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్తో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమై జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. ఇప్పుడు మహారాష్ట్రపై దృష్టి సారించింది. త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది.
Gujarat AAP MLAs Meet with Arvind Kejriwal: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయో లేదో.. ఇలా బీజేపీలో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అంటూ జోరుగా ప్రచారం అందుకుంది. ఎమ్మెల్యేల చేరికకు హైమాండ్ ఒకే చేసిందని.. చేరడమే తరువాయి రూమర్లు పుట్టుకొచ్చాయి.
AAP as National Party: ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీకు నేషనల్ పార్టీ హాదా వచ్చేసింది. ఆప్ ఇప్పుడు ఆ గౌరవం దక్కించుకుంది.
AAP Victory Reasons in MCD: ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ కోటను బద్ధలు కొట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పత్తాలేకుండా పోయింది. ఢిల్లీ ప్రజలు ఎందుకు బీజేపీని తిరస్కరించారు..? ఆప్ పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏవి..?
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీటుతో కీలక విషయాలు వెలుగుచూశాయి. సీబీఐ ఛార్జిషీటును ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అస్త్రంగా మార్చుకుంది. ఆ వివరాలు మీ కోసం.
Delhi MCD Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్వరలోనే జరగనున్న ఢీల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని బీజేపికి భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఇలా అరవింద్ కేజ్రీవాల్ ని అడ్డం తొలగించుకునేందుకు కుట్రలకు తెరతీస్తోందని మనీష్ సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.
Aap CM Gujarat Candidate Isudan Gadhvi: గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గద్వీ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజల అభిప్రాయం మేరకే ఆయనను ఎంపిక చేశామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.