AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసును తిరిగి జనసేనకే కేటాయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
Pendurthi Woman Volunteer: విశాఖ జిల్లాలో సచివాలయ సిబ్బంది వేధింపులు వెలుగులోకి వచ్చాయి. చాటింగ్ చేయాలంటూ వేధిస్తున్నారని మహిళా వాలంటీర్ ఓ వీడియోను విడుదల చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
Minister Roja Fires on Pawan Kalyan: టీడీపీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు మంత్రి రోజా. తెలుగుదేశం పార్టీ చేస్తున్న బంద్కు ప్రజల నుంచి ఏ మాత్రం స్పందనలేదన్నారు. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు అంటూ ఎద్దేవా చేశారు.
Chandrababu Naidu Judicial Remand Updates: నారా చంద్రబాబు నాయుడిని జ్యూడిషియల్ రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. జైలు వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Chandrababu Arrest Latest Updates: మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లడించింది. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. పోలీసులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
What is IPC Section 409: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందా..? రాదా..? అనేది సస్పెన్స్గా మారింది. ఆయనపై నమోదు చేసిన సెక్షన్ 409 కొట్టేస్తేనే బెయిల్ వస్తుందని చెబుతున్నారు. ఇంతకు సెక్షన్ 409 అంటే ఏమిటి..? ఏం చెబుతోంది..?
Minister Roja Counter to Nara Lokesh: చంద్రబాబు నాయుడి అరెస్ట్తో సీఎం జగన్పై ట్విట్టర్లో నారా లోకేష్ కామెంట్స్ చేయగా.. మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుందన్నారు.
Chandrababu Arrest in Skill Development Scam: చంద్రబాబు అరెస్ట్పై ఏపీ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అన్ని చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగాయని పేర్కొంది. ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ ప్రెస్మీట్ వివరాలు ఇలా..
Chandrababu Naidu On CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల రక్తం తాగుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. వైసీపీలో కీచకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు.
Andhra Pradesh Power Cuts News: రాష్ట్రంలో పవర్ కట్స్పై డిస్కంలు క్లారిటీ ఇచ్చాయి. గృహ, వ్యవసాయ రంగాలకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి. డిమాండు మరింత పెరిగితే పారిశ్రామిక రంగానికి స్వల్ప తగ్గింపు ఉంటుందని వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.