Bharat Ratna Awards: భారతరత్న అవార్డుల వేడుక.. ఎల్‌కే అద్వానీ గైర్హాజరుతో కలకలం

Bharat Ratna Awards: భారత ప్రభుత్వం 2023కు గాను ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించగా ఆ అవార్డులను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో అవార్డు పొందిన వారి కుటుంబసభ్యులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

1 /5

Bharat Ratna Awards: భారతరత్న అవార్డులను దేశ రాజధాని న్యూఢిల్లీలోని తన నివాసంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

2 /5

Bharat Ratna Awards: అవార్డు ప్రదానోత్సవంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అవార్డు పొందిన వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

3 /5

Bharat Ratna Awards: హరిత విప్లవ పితామహుడు, భారత వ్యవసాయ దిగ్గజం ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న అవార్డును ప్రకటించగా.. పురస్కారాన్ని స్వామినాథన్‌ కుమార్తె స్వీకరించారు.

4 /5

Bharat Ratna Awards: మాజీ ప్రధానమంత్రి చరణ్‌ సింగ్‌కు భారతరత్న ప్రదానం. అవార్డును స్వీకరించిన అతడి మునిమనవడు.

5 /5

Bharat Ratna Awards: ఒడిశాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు రాష్ట్రపతి భారతరత్న అవార్డు అందించారు.