3rd Phase Lok Sabha Polls 2024: మూడో దశలో భాగంగా ప్రధాని మోదీ సహా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతానికి మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

1 /8

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2 /8

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గుజరాత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

3 /8

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తన భార్యతో కలిసి కర్ణాటకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

4 /8

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

5 /8

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

6 /8

ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

7 /8

ఎన్సీపీ ప్రస్తుత ఎంపీ  అజిత్ పవార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

8 /8

రితేష్ దేశ్‌ముఖ్ తన భార్య  జెనీలియా తల్లితో కలిసి  సహా మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.