Gutha Amith Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీకి ఝలక్‌.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్‌ రెడ్డి

Gutha Amit Reddy Joins In Congress Party: బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. నల్లగొండ లోక్‌సభ స్థానం టికెట్‌ ఆశించి భంగపడడంతో మాజీ సీఎం కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న గుత్తా కుటుంబం ఈక్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనుంది.

  • Zee Media Bureau
  • Apr 29, 2024, 01:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News