AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
Anandaiah letter To AP CM YS Jagan Mohan Reddy: ఔషధానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, మందు తయారీ పంపిణీ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సోమవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో తమకు సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు.
AP CM YS Jagan Mohan Reddy : కరోనా కట్టడి చర్యలలో భాగంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా కరోనా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా తాడిపత్రిలో నిర్మించిన 500 పడకల కోవిడ్ ఆసుపత్రి (Tadipatri COVID-19 hospital)ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
YSR Matsyakara Bharosa Latest News: గత ఏడాది మే 6న మత్స్యకారులకు రెండో ఏడాది నగదు బ్యాంక్ ఖాతాలకు చేరింది. ఈ ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేశారు. మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10000 జమ కానుంది.
YSR Bima: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయ్యేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. బాధితులతో పాటు వారి కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నారు.
YS Jagan Holi Wishes | నేడు దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. గతానికి భిన్నంగా కాస్త భయం భయంగా రంగుల పండుగలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు.
AP CM YS Jagan Inaugurates Kurnool Airport At Orvakal: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం కర్నూలు ఎయిర్పోర్టును జాతికి అంకితం చేశారు.
AP Municipal Election 2021 Petition | ఇటీవల హైకోర్టులోనూ ఏపీ మున్సిపల్ ఎన్నికల కొత్త నోటిఫికేషన్ పిటిషన్ను తిరస్కరించడం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం నోటిఫికేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.
YS Jagan Launches AP Fact Check Website | మీడియా, సోషల్ మీడియాలలో పోస్ట్ అయ్యే దుష్ప్రచారాన్ని పసిగట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ను ప్రారంభించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పనుంది.
AP Municipal Elections 2021 | కొన్ని చోట్ల తాజాగా నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్వర్తులపై స్టే ఇచ్చింది.
Aarogyasri Card Latest News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మార్పులు పేదల పాలిట వరంలా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బాధితులకు సకాలంలో పలితాలు అందుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.
YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు.
Jagananna Ammavodi Scheme: ఆంధ్రప్రదేశ్లో స్థానికల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమకు సంక్షేమ పథకాలు మరో రెండు నెలలు నిలిచిపోనున్నాయా అనే అనుమానాలు లబ్దిదారులలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగనన్న అమ్మ ఒడి పథకం ఆగుతుందేమోనని లబ్దిదారులు భావించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్కు సమన్లు జారీచేసింది.
AP New CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాస్ట్ర ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి బాధ్యతలు దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
YSR Rythu Bharosa Scheme Status: వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ 3వ విడత నిధులు, నివర్ తుపాను పంట నష్టానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
AP ST Commission: ఎందరో ముఖ్యమంత్రులు మారినా ప్రయోజనం లేకపోయింది. దశాబ్దాల తరబడి ఉన్న గిరిజనుల డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెరవేర్చింది. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు కానుంది.
Record Blood Donation Marks YS Jagans Birthday Fete: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిరోజు సందర్భంగా నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.