Revanth Reddy - Tirumala: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుల మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో కాబోయే సీఎంపై తిరుమల వెంకన్న సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు.
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు తప్పినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.
Revanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.
AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నిసీట్లు గెలవబోతుందంటే..
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు తప్పనుంది. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం దిశమార్చుకోవడంతో ఏపీలో భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరోసారి పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Tirumala Tour: లోక్సభ ఎన్నికల అనంతరం కొంత తీరిక దొరకడంతో రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు.
Amalapuram news: మహిళ కొన్నిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది. అయిన కూడా ఇంటి దగ్గరే ఉండి పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుంటుంది. ఇటీవల కడుపు నొప్పి భరించలేక విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇపుడు పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు.
AP Government released dbt funds: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం తాజాగా వారి ఖాతాల్లో డబ్బులను జమా చేసింది. ఏపీ అగ్రవర్ణాల పేదలకు ఈబీసీ నేస్తం కింద విడుదల చేస్తోన్న డబ్బులను వారి వారి ఖాతాల్లో జమా చేసింది.
PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
Tirumala alipiri: తిరుమల అలిపిరి నడక మార్గంలో రెండు చిరుతపులులను భక్తులు గమనించారు. వెంటనే బిగ్గరగా అరుస్తూ పరుగులు పెట్టారు. భక్తుల అరుపులు విని చిరుతలు అడవిలో పారిపోయాయి.
Ys Jagan Confident: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో భారీగా పోలింగ్ నమోదైంది. అధికారం ఎవరిదనే అంశంపై ఎవరి వాదనలు వారికున్నాయి. అన్నింటికీ మించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Tirumala room facilities: ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అయితే.. కొందరు మాత్రం ముందుగా అన్నిరకాల ప్లాన్ లు చేసుకుంటారు. ఎక్కడ దిగాలి, ఏయే కార్యక్రమాలలో పాల్గొనాలలో ముందుగానే ఆలోచిస్తుంటారు. కానీ మరికొందరు సడెన్ గా తిరుమలకు వెళ్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.